అగ్ర కథనంఎరువుల కోసం కొత్త యాప్: రైతులపై అదనపు భారం
కేంద్ర ప్రభుత్వం ఎరువుల విక్రయాల కోసం 'ఫేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్' (FFS) అనే కొత్త యాప్ను ప్రవేశపెట్టింది. ఇకపై యూరియాతో పాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల కోసం కూడా రైతులు ఈ యాప్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తి కథనం చదవండి →







