అగ్ర కథనంపానిపట్: కాలు విరిగితే గుండె ఆపరేషన్, మహిళ మృతి
హరియాణాలోని పానిపట్లో కాలు విరిగి ఆస్పత్రిలో చేరిన గుడ్డి దేవి అనే మహిళ, వైద్యుల నిర్లక్ష్యం వల్ల మరణించింది. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే ఆమెకు గుండె శస్త్రచికిత్స చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
పూర్తి కథనం చదవండి →






