వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఇరాన్పై భీకర దాడులు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
“ఇరాన్ చర్చలను సీరియస్గా తీసుకుంటే మాత్రమే ఒప్పందం సాధ్యం. యుద్ధం ముగించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి వారి వనరులు నాశనం చేయడం, రెండోది ఒప్పందం చేసుకోవడం” అని ట్రంప్ పేర్కొన్నారు. ముందు రోజు ఇరాన్పై దాడుల గురించి హెచ్చరికలు చేసినట్లు వెల్లడించారు.
ఇరాన్ వైపు బలప్రయోగానికి స్పందించబోమని స్పష్టం చేసింది. చైనా, రష్యాలకు ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేయకూడదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.







